జూబ్లీహిల్స్లో ఆరు నెలల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల కార్యాచరణ ప్రారంభించాయ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లనే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలనుఓడించాలని ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. దేశం సురక్షితంగానూ, సుభిక్షంగానూ ఉండాలంటే మోదీ ప్రధానిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కృష్ణానగర్
బీసీల పట్ల కాంగ్రెస్కు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పరువు తీసుకుందన్నారు. కాంగ్రెస్
మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో చేశానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన తనకు కనీస గౌరవం
ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ జీడీపీ, తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, ఏపీ అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే, తెలంగాణ మాత్రం వెలవెలబోతోందని బీజేపీ నేత, మల్కాజ్గిరి
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు ఆ పార్టీ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి నరోత్తమ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ గురించి తెలియడానికి తొమ్మిదేళ్లు పట్టింది, సీఎం రేవంత్రెడ్డి నిజస్వరూపం ఒక్క ఏడాదిలోనే తేలిపోయిందని అన్నారు. ప్రజలు
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టడంలో విఫలమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. కేంద్ర మాజీ మంత్రి, లోక్సభలో