ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర