telugu navyamedia

అబ్దుల్ నజీర్

11 నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ సమావేశాలు నుంచి బయటకు వెళ్లిపోయన వైసీపీ ఎమ్మెల్యేలు

navyamedia
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ‘ప్రతిపక్ష హోదా

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గణతంత్ర దిన వేడుకలను నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరేడ్ మైదానంలో జరిగిన ఈ వేడుకలు ప్రభుత్వ ప్రతిష్ఠను చాటేలా

ఏపీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం కు వాయిదా పడ్డాయి

navyamedia
ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది.

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం

Navya Media
కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‍ కు నష్టం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.