రామోజీరావు గారి అంత్యక్రియలు అధికారలాంఛనాలతో నిర్వహించాలి అని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది- రేవంత్ రెడ్డి
ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని అనిరేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా