శుక్రవారం ఉదయం అమీర్పేటలోని మైత్రీవనం కాంప్లెక్స్ (నీలగిరి బ్లాక్) లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనం సమీపంలోని నీలగిరి బ్లాక్ భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న ఒక
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కలచి వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బాబానగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరగడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విశాఖపట్నంలోని ఐటీసీ గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. విశాఖ గండిగుండంలోని ఐటీసీ గోడౌన్లో ఈరోజు ఉదయం మంటలు
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఆలయం సమీప గోపురం ముందున్న షాపులకు మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా షాప్ మొత్తం
సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం : బాధితులకు ప్రభుత్వం తరుఫున అండగా ఉంటాం. ఇలాంటి ప్రమాదం తెలంగాణలో ఇప్పటివరకు జరగలేదు. సిగాచి ప్రమాదం దురదృష్టకరం, అత్యంత