అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు, పిడుగుపాటుకు గురై మృతి చెందిన కుటుంబాలకు తక్షణమే సాయం అందించాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాల కారణంగా రైతులు భారీగా పంట నష్టపోయారు. పిడుగుపాటుకు గురై పది మంది మరణించగా, పశువులు కూడా మృతి చెందాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి