telugu navyamedia

Uncategorized

ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే ని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

navyamedia
రాష్ట్రం నుంచి ఇటీవల  వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనను వెంట తీసుకుని నేను, పీసీసీ అధ్యక్షుడు  మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో

శాసనసభ ప్రాంగణంలో “తెలంగాణ తల్లి” విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

navyamedia
శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ జాతి గౌరవం, నిరంతర స్పూర్తికి నిలువెత్తు ప్రతిబింబంగా, అస్తిత్వం, సంస్కృతికి ప్రతిరూపమైన శక్తి స్వరూపిణి “తెలంగాణ తల్లి” విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివ

కోకాపేటలో నిర్మించిన దేశంలోని అతిపెద్ద డోల్బీ అల్లు సినిమాస్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

navyamedia
సినిమా రంగం కూడా ఒక గొప్ప పరిశ్రమగా, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. సినిమా పరిశ్రమను

అజిత్ పవార్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సంతాపం

navyamedia
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సంతాపం తెలిపింది. ఈ రోజు ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో సంతాప తీర్మానం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించాల్సిందిగా కేసీఆర్ ను ప్రభుత్వం తరఫునఆహ్వానించిన కొండా సురేఖ, దనసరి సీతక్క

navyamedia
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల.,

నీటి పంపకాల విషయంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లది రాజకీయ డ్రామా: మంత్రి బండి సంజయ్ కుమార్

navyamedia
కాంగ్రెస్ సర్కార్, బీఆర్ఎస్‌లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటి పంపకాల విషయంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లది రాజకీయ డ్రామానేనని ఆరోపించారు. నీళ్ల

తన నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థనే కొత్త పార్టీగా అవతరించనుంది: కల్వకుంట్ల కవిత

navyamedia
సోమవారం నాడు శాసనమండలి నుంచి బయటకు వచ్చిన తరువాత గన్‌పార్క్ వద్ద కవిత మీడియాతో మాట్లాడుతు కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తన నేతృత్వంలో నడుస్తున్న జాగృతి

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై మంత్రి లోకేష్ నిరంతర సమీక్ష

navyamedia
క్షేత్రస్థాయిలో పరిస్థితులపై మంత్రులతో లోకేష్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సమస్యపై మంత్రి గొట్టిపాటితో నారా లోకేష్ మాట్లాడారు. సాయంత్రం 4 గంటలకల్లా వందశాతం విద్యుత్ పునరుద్ధరిస్తామన్న గొట్టిపాటి

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో తెలంగాణ వ్యక్తికీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

navyamedia
తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో నల్లమల ప్రాంతానికి చెందిన నేతకు

పేదల కోసం కొత్త వెలుగు: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం ప్రారంభించిన సీఎం రేవంత్

navyamedia
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం – మూడు కీలక పేర్లు రేసులో

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ జరగనుంది. రాష్ట్ర పార్టీ కార్యాలయం అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఓటింగ్‌ అర్హత

ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలకు శుభారంభం – నెలరోజులపాటు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు

navyamedia
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి  కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి నెల రోజులపాటు వారాహి ఉత్సవాలు  నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను