అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణం ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్ర భగవానుడికి అంకితం ఇస్తూ ఎస్ వి క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ‘మిషన్
శనివారం బెంగళూరులో జరిగిన సమావేశంలో చంద్రయాన్-3ని చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంపై ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. విజయవంతమైన చంద్రయాన్-3
న్యూఢిల్లీ: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ విజయం కోసం అత్యున్నత త్యాగం చేసిన సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం
కొత్తగూడెం ఎమ్మెల్యే అఫిడవిట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. దీంతో రెండో స్థానంలో
భారత ప్రధాని నరేంద్ర మోడీ వాషింగ్టన్, D.C లోని కెన్నెడీ సెంటర్లో US-India Strategic Partnership Forum (USISPF)లో ప్రసంగించారు.” భారతదేశంలో నియో-మధ్యతరగతి నిరంతరం పెరుగుతోంది. భారతదేశ
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిపై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజానిజాలు తెలుసుకునేందుకు నార్కో-విశ్లేషణ పరీక్ష చేయించుకోవాలన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సవాలును ఒలింపిక్ కాంస్య పతక విజేత
కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి (Viswa Bharathi Hospital) పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు భారీగా పోలీసులు మోహరించగా.. మరోవైపు వైసీపీ వీరాభిమానులు,
హైదరాబాద్ : ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతూ ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, మణికొండ, గచ్చిబౌలి, సుచిత్ర, కొంపల్లి,
గత రెండు సమావేశాలతో పోలిస్తే మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో విదేశీ ప్రతినిధులు అత్యధికంగా పాల్గొంటారని జి20 చీఫ్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా ఆదివారం తెలిపారు.
సినిమా రంగంలో అనేక ప్రైవేట్ అవార్డులు వచ్చేయడంతో అవార్డులకు ఉన్న విలువలు పడిపోతున్నాయని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ లోని