telugu navyamedia

తెలంగాణ వార్తలు

ఢిల్లీలో జరుగుతున్న పబ్లిక్​ అఫైర్స్​ ఫోరం సదస్సులో “తెలంగాణ రైజింగ్ 2047” అనే ప్లాన్‌ను వివరించిన రేవంత్ రెడ్డి

navyamedia
ఢిల్లీలో జరుగుతున్న పబ్లిక్​ అఫైర్స్​ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి “తెలంగాణ రైజింగ్ 2047” అనే ప్లాన్‌ను వివరించారు. తెలంగాణను 2035 నాటికి $1 ట్రిలియన్

‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ ని అధికారికంగా ప్రకటించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్

navyamedia
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. తన పార్టీకి ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ అనే పేరును ఖరారు

తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజ్‌నాథ్‌సింగ్‌

navyamedia
సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజ్‌నాథ్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. వల్లభాయ్‌ పటేల్‌ సమర్థత వల్లే హైదరాబాద్‌

ప్రజా పాలన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

navyamedia
ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజా పాలన

బీఆర్ఎస్ దశాబ్ద పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది: భట్టి విక్రమార్క

navyamedia
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌పై ప్రైవేటు కాలేజీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయినవి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు

ఆంధ్రప్రదేశ్‌ ను చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర

గణేశ్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరగటానికి కృషిచేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు: రాజాసింగ్

navyamedia
భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా పూర్తి అయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. పోలీస్, మున్సిపల్, నీటి శాఖ, ట్రాఫిక్ శాఖ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిమజ్జన

బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

navyamedia
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర‌ బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం

గత పాలకులు విద్యను వ్యాపారం చేసి సొమ్ము చేసుకున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

navyamedia
గత పాలకులు విద్యను వ్యాపారం చేసి సొమ్ము చేసుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు విద్యాశాఖను మెరుగుపరుస్తున్నానని ఇందుకోసం తరచుగా టీచర్లతో పాటు విద్యావంతులతో

నేడు కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి సీఎం రేవంత్‌‌రెడ్డి

navyamedia
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ గణేశ్ నిమజ్జన వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు

navyamedia
హైదరాబాద్ మహానగరంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేశ్ నిమజ్జనానికి కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నరు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వహించే కార్యక్రమానికి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్

navyamedia
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రకటన విడుదల