telugu navyamedia

pm modi

పాక్ సైన్యం ప్రజల నివాసాలపై జరిపిన దాడుల నుంచి కోలుకునేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించింది

navyamedia
జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లకు అదనపు పరిహారం చెల్లిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనను వెంటనే అమలు పరుస్తూ 2060 ఇళ్లకు సంబంధించి రూ.

జూన్ 21న యోగా దినోత్స‌వాన్ని అంద‌రం క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుందాం: చిరంజీవి

navyamedia
మెగాస్టార్ చిరంజీవి యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా తన అమూల్యమైన అభిప్రాయాన్ని పంచుకున్నారు. యోగాను ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన గిఫ్ట్ గా ఆయ‌న పేర్కొన్నారు.

నేడు జమ్మూకశ్మీర్ లోని చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారత్ ఒక చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ రైల్వే

యోగాంధ్ర 2025 ప్రాచుర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయము: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యోగాంధ్రలో భాగంగా నిత్యం నిర్వహిస్తున్న ఈ

స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు

navyamedia
విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధాన

భారతదేశం నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్ కల్యాణ్

navyamedia
భారతదేశం ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. నీతిఆయోగ్ ప్రకారం, భారతదేశ జీడీపీ ప్రస్తుతం 4.18 ట్రిలియన్కు

ప్రధాని మోదీ నాయకత్వ పటిమకు సెల్యూట్: ముకేశ్ అంబానీ

navyamedia
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ దక్షతను, భారత భద్రతా దళాల అసమాన ధైర్యసాహసాలను కొనియాడారు. ముఖ్యంగా, ‘ఆపరేషన్ సిందూర్’ విజయం

నీరజ్ చోప్రా కు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

navyamedia
శుక్రవారం దోహా వేదికగా మొదలైన ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌ లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. నీరజ్ తన

“పాకిస్థాన్ లో దీపావళి”: అజిత్ దోవల్

navyamedia
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా పీఓకే, పాకిస్థాన్ లో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. తొమ్మిది ప్రాంతాల్లో భారత బలగాలు చేపట్టిన

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత దాడులు

navyamedia
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్‌ లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ

navyamedia
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన ఎనిమిది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి సంబంధించి