telugu navyamedia

pm modi

భారత ప్రధాని అయ్యే పటిమ రాహుల్ గాంధీకి లేదు: ప్రముఖగాయని మేరీ మిల్బెన్

navyamedia
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమెరికాకు చెందిన ప్రముఖ గాయని, నటి మేరీ మిల్బెన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో దేశం తలెత్తుకునేలా చేశారు: పవన్ కల్యాణ్

navyamedia
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ విధమైన ఫలితాలూ ఆశించకుండా దేశం కోసం పనిచేసే ఒక కర్మయోగి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. దేశ

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న ప్రధాని మోదీ

navyamedia
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రధాని వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కర్నూలు విమానాశ్రయంలో ప్రధానికి సాదరంగా స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

navyamedia
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక వాయుసేన విమానంలో కర్నూలు విమానాశ్రయానికి 9:55 గంటలకు చేరుకున్నారు. విమానాశ్రయంలో

కర్నూలులో డ్రోన్ సిటీ ప్రాజెక్ట్‌ కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

navyamedia
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న కర్నూలులో జరగనున్న శ్రీశైలం పర్యటన. ఈ సందర్భంగా కర్నూలులో డ్రోన్ సిటీ ప్రాజెక్ట్‌ కోసం అన్ని అవసరమైన ఏర్పాట్లు

గాజాలో శాశ్వతమైన శాంతి కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుంది: భారత ప్రధాని నరేంద్ర మోదీ

navyamedia
గాజాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రశంసించారు. గాజాలో శాంతి స్థాపన దిశగా కీలక

భారత ప్రధాని నరేంద్రమోదీ విదేశీ ఒత్తిడికి లొంగరు: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

navyamedia
భారత ప్రధాని నరేంద్రమోదీ తన దేశ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను మొదటగా పరిగణిస్తారని, విదేశీ ఒత్తిడికి లొంగరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు .

నేడు ఢిల్లీలో ప్రధాని మోడీతో నారా లోకేష్ భేటీ అయ్యారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో లోకేష్ నేడు (శుక్రవారం) సమావేశం

నేడు ఎన్డీఏ పక్షా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు

navyamedia
ఎన్డీఏ పక్షాలన్నీ మద్దతుగా నిలవగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలు అందజేశారు

ఆపరేషన్ సిందూర్‌ విజయాన్ని మహాదేవ్‌కు అంకితం చేశాను” — కాశీ పర్యటనలో ప్రధాని మోదీ భావోద్వేగం

navyamedia
కాశీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ తర్వాత తాను మొదటిసారి కాశీకి వచ్చానని భావోద్వేగంతో అన్నారు.

లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై ఉద్రిక్తత – ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఘాటు వాగ్వాదం

navyamedia
లోక్‌సభలో (జూలై 28, 2025న) కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక చర్చ

ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదం: ప్రధాని మోదీ స్పందన

navyamedia
ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. తక్షణమే అమల్లోకి వస్తుందని రాజ్యసభలో ఘన్‌శ్యామ్‌ తివారీ ప్రకటన చేశారు. ఉపరాష్ట్రపతి రాజీనామాపై హోంశాఖ