telugu navyamedia

Operation Sindoor

ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ: విపక్షాలపై అమిత్ షా విరుచుకుపాటు

navyamedia
లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై జరిగిన చర్చ తీవ్ర రచ్చకు దారితీసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను విపక్షాలు పదేపదే అడ్డుకోవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం – ఆపరేషన్ మహదేవ్‌లో లష్కరే కమాండర్ ముసా ఫౌజీ హతం

navyamedia
 జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న 26 మంది టూరిస్టులను ఆమానుషంగా కాల్చిచంపిన ఉగ్రవాదులపై భారత భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ‘ఆపరేషన్ మహదేవ్’ పేరుతో భద్రతా దళాలు

లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై ఉద్రిక్తత – ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఘాటు వాగ్వాదం

navyamedia
లోక్‌సభలో (జూలై 28, 2025న) కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక చర్చ

పాక్‌లో ఉగ్రశిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోంది – సీడీఎస్ అనిల్ చౌహాన్

navyamedia
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌  లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి లక్ష్యంగా భారత్ చేపట్టిన మిలటరీ చర్య ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్

ట్రంప్ బిల్డప్‌ బాబాయ్‌గా మారినట్లేనా? ఇండియా-పాక్ యుద్ధంపై బాకా మాటలు

navyamedia
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజమాత శివగామీ దేవిలాగా ‘నా మాటే శాసనం’ అన్నట్లు నిర్ణయాలు తీసుకుంటూ.. అమెరికా ప్రజలతో పాటు మిగిలిన దేశాలను కూడా ఇబ్బంది

పాకిస్థాన్ మరోసారి తప్పు చేస్తే, అత్యంత తీవ్రంగా ప్రతిస్పందిస్తాం: రాజ్ నాథ్ సింగ్

navyamedia
భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మక విమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ నేడు సందర్శించారు. ఈ సందర్భంగా

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదు: జైశంకర్

navyamedia
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారన్న వాదనలను భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా

సిందూరం తుపాకీ మందుగా మారితే ఏం జరుగుతుందో శత్రువులకు చూపించాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
పహల్గామ్‌ లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. రాజస్థాన్‌ లోని బికనీర్లో గురువారం జరిగిన బహిరంగ సభలో

ఉగ్రవాదంపై ఇండియా ప్రతీకారం: ఆపరేషన్ సింధూర్ విజయగాథ – ప్రధాని మోదీ

navyamedia
ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను తుదముట్టించాం – ఆపరేషన్ సింధూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నారు – మా ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది

ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతిస్తున్న తీరును అంతర్జాతీయ సమాజానికి వివరిస్తా: అసదుద్దీన్ ఒవైసీ

navyamedia
పాకిస్థాన్‌ పై దౌత్యపరమైన యుద్ధాన్ని కొనసాగించేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్‌ పై మరింత ఒత్తిడి పెంచే లక్ష్యంతో, అఖిలపక్ష

భారత్ కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి పై ప్రశంసలు కురిపించిన రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సర్

navyamedia
బ్రహ్మోస్ లాంటి శక్తివంతమైన క్షిపణి చైనా, పాకిస్థాన్ వద్ద లేదని అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు, రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సిందూర్ విజయాన్ని జవాన్లతో పంచుకున్న ప్రధాని మోదీ: భారత్ శక్తిని ప్రపంచం చూసింది

navyamedia
ఆదంపూర్ ఎయిర్ బేస్‍లో జవాన్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం – భారత్ మాతా కీ జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని- మన సైనికులు యుద్ధక్షేత్రంలోనూ