తెలంగాణ ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు విని విచారం కలిగిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల
మద్రాసు ఐఐటీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచమంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోంది, ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే , ఐఐటీ మద్రాస్ అనేక విషయాల్లో
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత ఉండేలా చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో వెల్లడించారు. టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, బదిలీలకు
గురువారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 10,000 మందికి పైగా విద్యార్థులు గైరుహాజరు అయ్యారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,532
నేటి డిజిటల్ యుగంలో, డేటా ఇంజనీరింగ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటి. డేటాను విశ్లేషించడానికి మరియు నిర్వహించడానికి నైపుణ్యం కలిగిన నిపుణులను పరిశ్రమలు చురుకుగా కోరుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ఇంజినీరింగ్, ఫార్మా, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల భూసేకరణపై వారంలోగా స్టేటస్ రిపోర్టు అందజేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) హైదరాబాద్ క్యాంపస్లోని స్పాన్సర్డ్/సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ్లో పార్ట్ టైమ్ పీహెచ్డీ ప్రోగ్రామ్లలో అడ్మిషన్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పాఠశాలల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై