telugu navyamedia

వార్తలు

జేఎన్ టీయూ-జీవీకి బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు కోసం నెలలో చట్టాన్ని సవరిస్తాం: మంత్రి నారా లోకేష్

navyamedia
జేఎన్ టీయూ-జీవీకి బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు కోసం ఐచ్ఛికాలు ఇచ్చేందుకు జేఎన్ టీయూ-కాకినాడ, జేఎన్ టీయూ జీవీ ఉద్యోగులకు వీలు కల్పించడానికి 2008లో 30వ చట్టంలోని

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు తుది దశకు చేరుకుంది.

navyamedia
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు తుది దశకు చేరుకుంది. అక్రమ సరోగసీ మరియు మనీలాండరింగ్ ఆరోపణలపై సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అధినేత్రి

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహనాలకు టోల్ రుసుము మినహాయింపు

navyamedia
శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నేటి (ఫిబ్రవరి 13, 2026) నుండి నాలుగు రోజుల పాటు వాహనాలకు టోల్ రుసుము

నేడు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలు

navyamedia
నేడు ఏపీ వ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు. ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ తో సహా 152 బార్ అసోసియేషన్స్ లో ఎన్నికలు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది.

పవన్ కల్యాణ్‌ తో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్సీ నాగబాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేర్వేరుగా కలిశారు. ఉప ముఖ్యమంత్రి

ఒక తండ్రిలా అయ్యన్న ఆవేదన – ప్రజలను ఆలోచింపజేస్తోంది!

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు మాట్లాడిన మాటలు కేవలం ఒక సభాధ్యక్షుడి హెచ్చరికలు మాత్రమే కావు; అవి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న ఒక

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నూతన ఛైర్మన్ మరియు MDగా డా.జ్యోతి బుద్ధ ప్రకాష్

navyamedia
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నూతన ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి డా. జ్యోతి బుద్ధ ప్రకాష్ నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం

రెండో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

navyamedia
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పుట్టపర్తిలో ఐఐఐటీ ఏర్పాటుపై ఎమ్మెల్యే పల్లె

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. రూ.

వైసీపీ చేసే కుట్రలపై మూడు పార్టీల సభ్యులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్

navyamedia
వైసీపీ హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మతాన్ని గౌరవిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి

ఏపీ అసెంబ్లీ సమావేశాల 17 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశం లో ప్రభుత్వ నిర్ణయిం

navyamedia
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నేడు జరిగిన శాసన వ్యవహారాల సలహా సంఘం (BAC) సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు. రాష్ట్ర ఆర్ధిక, శాసన