telugu navyamedia

వార్తలు

అమెరికా తో ట్రేడ్ డీల్ అంశంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి అమిత్ షా

navyamedia
అమెరికా తో ట్రేడ్ డీల్ అంశంపై .కేంద్రం రైతులకు, ద్రోహం చేస్తోందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. రాహుల్ అబద్ధాలు

పవర్ ప్లేలో పాకిస్తాన్ నుంచి భారత్ ఆటను కైవసం చేసుకుంది: సచిన్ టెండుల్కార్

navyamedia
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 61 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కొలంబోలోని ఆర్.

సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్

navyamedia
నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ గారి పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్

న్యూఢిల్లీలో నేటి నుంచి ఈనెల 20 వరకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్

navyamedia
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నేటి నుంచి (ఫిబ్రవరి 16) న్యూఢిల్లీలో ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని భారత్ మండపం ప్రధాన వేదికగా,

బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

navyamedia
ప్రపంచ ప్రఖ్యాత అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈరోజు ఏపీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ గన్నవరం ఎయిర్ ఫోర్టుకు చేరుకున్నారు. ముందుగా

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. రూ.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కూటమికి చెందిన మహిళా ఎమ్మెల్యేలు

navyamedia
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, కూటమికి చెందిన మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ

navyamedia
ఫిబ్రవరి 14, 2026న ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2026-27 వార్షిక

జరిగిన పురపాలక (మున్సిపల్) ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది

navyamedia
తెలంగాణలో ఇటీవల ఫిబ్రవరి 13, 2026న జరిగిన పురపాలక (మున్సిపల్) ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7

అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం (14 ఫిబ్రవరి 2026) నాడు అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ముఖ్యాంశాలు: మొత్తం వ్యయం: రూ. 3,32,205

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఉచిత దర్శనం కోసం 27 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. రూ.

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పై చర్చకు రావాలి: మంత్రి లోకేష్

navyamedia
వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయి. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదు. వాకౌట్