telugu navyamedia

వార్తలు

ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్ మెన్ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

navyamedia
ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్ మెన్ ల కొరత పై బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్ మెన్

తనకు తాను స్వాతంత్య్ర సమరయోధుడిలా అంబటి రాంబాబు ఫీల్ అవ్వటం దౌర్భాగ్యం: కొల్లు రవీంద్ర

navyamedia
ప్రజా సమస్యలు గాలికొదిలేసి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం.. పాకులాడటమే వైసీపీ ప్రధాన అజెండా. తాము చేసిన పాపాలు ఎదుటివారిపైకి నెట్టి.. తప్పుడు ప్రచారం చేయటం వైసీపీకి

ఏఐ మనల్నికాదు, మనం ఏఐని శాసించేలా ఉండాలి: ప్రధాని మోదీ

navyamedia
ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి 500కు పైగా కంపెనీల ప్రతినిధులు హాజరైనారు. పలు కంపెనీల సీఈవోలతో ప్రధాని రౌండ్‌టేబుల్ మీట్ ,

సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

navyamedia
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 19 ఫిబ్రవరి 2026న సాక్షి మీడియా గ్రూపునకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా, వ్యక్తిత్వ

సమగ్రశిక్ష సిబ్బంది జీతాల పెంపుదలపై కేంద్రంతో సంప్రదిస్తాము: మంత్రి నారా లోకేష్

navyamedia
సమగ్రశిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి జీతాల పెంపుదలపై వచ్చే ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తాం, కేంద్రంతో కూడా సంప్రదిస్తామని రాష్ట్ర

‘ఇండియా-అమెరికా కనెక్ట్’ అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాము: సుందర్ పిచాయ్

navyamedia
సుందర్ పిచాయ్ ప్రకటించిన ఈ మూడవ అంశం సాంకేతిక పరంగా అత్యంత కీలకమైనది. “ఈ ఎదుగుదల వెనుక మనకున్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలే ప్రధాన కారణం.

ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన విందులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన విందులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న ‘ఇండియా AI ఇంపాక్ట్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పై మంత్రి పొంగూరు నారాయణ వివరణ

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో (ఫిబ్రవరి 2026 నాటి సమావేశాల్లో) అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) అంశంపై మునిసిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

వచ్చే విద్యా సంవత్సరంలో కర్నూలు క్లస్టర్ వర్సిటీ పూర్తిచేస్తాం: శాసనసభలో మంత్రి నారా లోకేష్

navyamedia
కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి రూ.139 కోట్లు మంజూరు కాగా, అందులో రూసా పథకం కింద రూ.55 కోట్లు ఇప్పటికే ఖర్చుచేయడం జరిగింది. బ్యాలెన్స్ పనులు వచ్చే

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ఉచిత దర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 10-12 గంటల సమయం పడుతుంది.

ఢిల్లీలో శ్రీ సుందర్ పిచాయ్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది: ప్రధాని నరేంద్ర మోదీ

navyamedia
“ఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా శ్రీ సుందర్ పిచాయ్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది. AIలో భారతదేశం చేస్తున్న పని గురించి మరియు ఈ

నేడు విశాఖపట్నం లో అత్యంత వైభవంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) – 2026 కార్యక్రమాలు నిర్వహించారు.

navyamedia
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) – 2026 లో భాగంగా ఫిబ్రవరి 18న అత్యంత వైభవంగా ప్రధాన కార్యక్రమాలు నిర్వహించారు.   భారత