శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆనందకరమైన వార్తను అందించింది. ఇకపై విమాన ప్రయాణాల్లో పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) చేతి సామాను
రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్,
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో ఎంతోకాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం ఘనంగా జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సీతారాముల
విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆమె
నేడు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూజలు చేశారు. ఈరోజు (శుక్వారం) శ్రీవారి దర్శనార్ధం ఆలయం మహాద్వారం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి