శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం కాశీబుగ్గలో ఉన్న విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. తొమ్మిది మంది భక్తులు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి
బుధవారం తెలంగాణ అంతటా మోంతా తుఫాను విస్తారంగా వర్షాలు కురిపించింది, వరదలు సంభవించాయి, రవాణాకు అంతరాయం కలిగింది మరియు విస్తారమైన పంటలను దెబ్బతీసింది. రోడ్లు వాగులుగా మారాయి
భారీ వర్షాల కారణంగా జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం కూలిపోయింది. ఈ చారిత్రాత్మక భవనం కూలిపోవడం పట్ల భక్తులు తమ విచారాన్ని వ్యక్తం చేశారు. వీరబ్రహ్మేంద్ర
మొంథా తుపాను ఏపీని వణికిస్తోంది. తుపాను తీరం దాడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తుపాను ప్రభావిత