శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులు స్వామివారి సర్వదర్శనం పొందడానికి
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి భక్తులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల
ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి అందెశ్రీ ఆకస్మికంగా కన్నుమూశారు. గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు ఆయన మరణవార్తతో