telugu navyamedia

సామాజిక

నేడు షిరిడీ సాయిబాబా ను దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సతీసమేతంగా నేడు మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీని సందర్శించారు. ఈ ఉదయం సూర్యోదయానికి ముందు సాయిబాబా సన్నిధిలో

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 04 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 06 గంటల సమయం పడుతుంది. రూ.

ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

navyamedia
ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. “విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రౌండ్స్ లో శుక్రవారం సాయంత్రం సంక్రాంతి

శ్రీవారి భక్తులు సంతృప్తి చెందేలా వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు: సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రంగా, అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి, జిల్లా యంత్రాంగానికి అభినందనలు. డిసెంబర్ 30 తేదీ నుంచి జనవరి 8వ తేదీ

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, నారాయణ గిరి షెడ్స్ వరకు క్యూ లో వేచి ఉన్న భక్తులు

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

navyamedia
ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక, మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా మంత్రులు, పూజారులు ముఖ్యమంత్రి

సంక్రాంతికి సొంతూరుకు వెళ్లేవారికి హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కీలక సూచనలు

navyamedia
తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి.  సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారికి హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ వీసీ

మేడారం వనదేవతల దర్శనార్థం బారీసంఖ్యలో భక్తులు

navyamedia
ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర సమీపిస్తున్న వేళ, వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం సెలవు

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు. ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం

నేడు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించు కోనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

navyamedia
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు. ఉదయం 8