telugu navyamedia

సామాజిక

హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైలు సదుపాయం పై చర్యలు: మంత్రి జి. కిషన్‌రెడ్డి

navyamedia
యాదాద్రి భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు.

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఉచిత దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. 300

శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు విమాన ప్రయాణాల్లో ప్రత్యేక మినహాయింపు

navyamedia
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆనందకరమైన వార్తను అందించింది. ఇకపై విమాన ప్రయాణాల్లో పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) చేతి సామాను

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ఉచిత దర్శనం కోసం 30 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 15 గంటల సమయం పడుతుంది.

వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

navyamedia
రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్,

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 08 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 08-10 గంటల సమయం పడుతుంది. 300

తిరుమల సమాచారం

navyamedia
తిరుమల సమాచారం ఉచిత దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4

నేడు అయోధ్య రామాలయ గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో ఎంతోకాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం ఘనంగా జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సీతారాముల

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. 300

తిరుమల సమాచార

navyamedia
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. 300

నేడు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

navyamedia
విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆమె

నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

navyamedia
నేడు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూజలు చేశారు. ఈరోజు (శుక్వారం) శ్రీవారి దర్శనార్ధం ఆలయం మహాద్వారం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి