telugu navyamedia

సామాజిక

భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా అగ్రస్థానంలో రోష్ని నాడార్ మల్హోత్రా

navyamedia
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్ మల్హోత్రా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా అగ్రస్థానంలో నిలవడమే కాకుండా, దేశంలోని టాప్ 10

నేడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో శ్రీ మలయప్ప

navyamedia
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో “సూర్యప్రభ వాహనం” తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీధులలో విహరిస్తూ

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది

navyamedia
భద్రాచలం వద్ద గోదావరి నది పెరుగుతూ మంగళవారం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది. నీటి మట్టం తెల్లవారుజామున 3.30 గంటలకు 48 అడుగుల మార్కును దాటింది

శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ అద్భుతం టీటీడీకి అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని ఆ

నగరంలోని నీట మునిగిన ప్రాంతాల లో హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు

navyamedia
భారీ వర్షాలతో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుండి నీటిని విడుదల చేస్తుండటంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాదర్‌ఘాట్,

తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు,రాజమన్నార్ అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ మలయప్ప స్వామి

navyamedia
నేత్రపర్వంగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కల్పవృక్ష వాహనం పై ఉభయ దేవేరులతో కలసి రాజమన్నార్ అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ మలయప్ప స్వామి వారు

తిరుమల ఆలయం జనసమూహ నిర్వహణ మరియు భద్రత కోసం AI- ఆధారిత కమాండ్ సెంటర్‌ను ప్రారంభించింది

navyamedia
ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే యాత్రా స్థలంగా పరిగణించబడే తిరుమల ఆలయంలో AI-ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు

navyamedia
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, వారి కుమారుడు మంత్రి నారా లోకేష్ దంపతులతో కలిసి నిన్న రాత్రి తిరుమల శ్రీవారిని

‘ఒకే నగరం-ఒకటే సంబరం’ విజయవాడ ఉత్సవ్‌ కు ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేశ్‌

navyamedia
‘ఒకే నగరం-ఒకటే సంబరం’ అనే నినాదంతో విజయవాడ ఉత్సవ్‌ ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర ఐటీ, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేశ్‌

రేపటి నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ

navyamedia
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు జరగనున్న

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన: ఏపీ మంత్రి నారా లోకేశ్

navyamedia
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణుడు అవతరించిన రోజు అని

రెండురోజులు తెలంగాణ అంత‌టికీ రెడ్ అల‌ర్ట్ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం

navyamedia
భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ఇవాళ‌, రేపు తెలంగాణ అంత‌టికీ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఈ మేర‌కు వాతావ‌ర‌ణ కేంద్రం డైరెక్ట‌ర్ నాగ‌ర‌త్న