హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా అగ్రస్థానంలో నిలవడమే కాకుండా, దేశంలోని టాప్ 10
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో “సూర్యప్రభ వాహనం” తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీధులలో విహరిస్తూ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని ఆ
భారీ వర్షాలతో పాటు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల నుండి నీటిని విడుదల చేస్తుండటంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాదర్ఘాట్,
నేత్రపర్వంగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కల్పవృక్ష వాహనం పై ఉభయ దేవేరులతో కలసి రాజమన్నార్ అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ మలయప్ప స్వామి వారు
ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే యాత్రా స్థలంగా పరిగణించబడే తిరుమల ఆలయంలో AI-ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, వారి కుమారుడు మంత్రి నారా లోకేష్ దంపతులతో కలిసి నిన్న రాత్రి తిరుమల శ్రీవారిని
‘ఒకే నగరం-ఒకటే సంబరం’ అనే నినాదంతో విజయవాడ ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు జరగనున్న
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణుడు అవతరించిన రోజు అని
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇవాళ, రేపు తెలంగాణ అంతటికీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న