పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ
ప్రముఖ పైరసీ వెబ్సైట్లు ‘ఐబొమ్మ’, ‘బప్పం టీవీ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ను
గత కొంత కాలంగా తనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర పోస్టులు పెట్టి తిడుతున్న కొన్ని X హ్యాండిల్ ప్రొఫైల్స్పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు జరపాలని ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి
పాకిస్థాన్ మరోసారి దాని దురాగతం బయటపడింది. భారత్పై ఇటీవల సైనికులతో యుద్ధానికి దిగిన పాక్ ఈసారి తన మరో సరిహద్దు దేశం అఫ్గానిస్థాన్పై దాడికి పాల్పడింది. తూర్పు
శ్రీవారి దర్శనం పేరుతో భక్తులకు టోఫీ పెట్టి పరారైన దళారీ. తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులను మోసం చేసిన దళారీ అశోక్. శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని
మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితుల విచారణ మొదలైంది. మద్యం కేసులో పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి తంబళ్ల పల్లె కోర్టు అనుమతించింది. కోర్టు అనుమతి
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరలుగా అనుమానిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. మహారాష్ట్ర, యూపీకి చెందిన వారిగా గుర్తింపు, మహారాష్ట్రకు
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐ (CBI) అధికారులు నేడు ప్రాథమిక విచారణను ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల