telugu navyamedia

వార్తలు

హిందూపురం నియోజకవర్గంలో హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి పర్యటన

navyamedia
హిందూపురం నియోజకవర్గానికి రావడం తన పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సినీ నటుడు శుభలేఖ సుధాకర్

navyamedia
ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి గారిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్  మర్యాద పూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15 న రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ

తెలంగాణ ఉద్యమం ‘దీక్షా దివస్’ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు 16 ఏళ్లు పూర్తి: కేటీఆర్

navyamedia
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన

దిత్వా తుపాన్ కారణంగా నష్టపోయిన శ్రీలంకకు భారత్ సహాయం.

navyamedia
దిత్వా తుపాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీలంకకు భారత్ తన సహాయ సహకారాలను విస్తరించింది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సీ-130జే విమానం

దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్

navyamedia
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ తన సహచరులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైలు సదుపాయం పై చర్యలు: మంత్రి జి. కిషన్‌రెడ్డి

navyamedia
యాదాద్రి భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు.

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఉచిత దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. 300

అమరావతి నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారు: ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం కావడం సంతోషకరమని, ఇది ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత పర్యటన

navyamedia
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఆయన డిసెంబర్ 4, 5 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు.

శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు విమాన ప్రయాణాల్లో ప్రత్యేక మినహాయింపు

navyamedia
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆనందకరమైన వార్తను అందించింది. ఇకపై విమాన ప్రయాణాల్లో పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) చేతి సామాను

పల్నాడు జిల్లాలో జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు బెయిల్‌ రద్దు

navyamedia
పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీగా అభ్యర్థుల నామినేషన్లు

navyamedia
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజే సర్పంచ్,