telugu navyamedia

CBN

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ అభివృద్ధి కి నిధుల మంజూరు పై చంద్రబాబుకు, టీటీడీ ఛైర్మన్ కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు

navyamedia
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.35.19 కోట్ల నిధులను మంజూరు

టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ను సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ గా నియమించిన కేంద్ర ప్రభుత్వం

navyamedia
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించే అదనపు సొలిసిటర్ జనరల్

అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉన్నట్లే, భారత్‌కు క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతాము: సీఎం చంద్ర‌బాబు

navyamedia
“క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్” కార్యక్రమంలో సీఎం చంద్ర‌బాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. క్వాంటం టెక్నాలజీ, భారత విజ్ఞాన చరిత్ర, దేశ-రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక

జాతీయ కిసాన్ దివస్ సందర్భంగా రాష్ట్రంలో ని రైతన్నలకు హృదయపూర్వక శుభాకాంక్షలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
జాతీయ కిసాన్ దివస్ సందర్భంగా రాష్ట్రంలో ని రైతన్నలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత మాజీ ప్రధాని శ్రీ చౌదరీ చరణ్ సింగ్ జయంతి సందర్భంగా కిసాన్

రాష్ట్రంలోని జాతీయ రహదారుల నెట్‌వర్క్ బలోపేతంపై సీఎం చంద్రబాబు నాయుడు నితిన్ గడ్కరీతో చర్చించారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన గ్రీన్ ఫీల్డ్

నేడు ఢిల్లీ లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ

navyamedia
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో భేటీ అయ్యారు. కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల

సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

navyamedia
సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ప్రముఖ వాణిజ్య పత్రిక ‘ది ఎకనమిక్ టైమ్స్’ ఆయన్ను ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది. ఈ

నేడు జిల్లా కలెక్టర్లు తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష

navyamedia
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమం అజెండాగా రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్

రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లపై అసహనం వ్యక్తం చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సచివాలయానికి వచ్చేవారికి ఇబ్బంది కలిగించేలా బారికేడ్లు

నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వచ్చే రెండేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించాము: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
గత పదేండ్లుగా నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్నిచేపట్టడమే కాకుండా వచ్చే రెండేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించినట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్

2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాము: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

navyamedia
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నట్లుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏలూరు జిల్లాలో

నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు

navyamedia
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో, ఆయన