telugu navyamedia

CBN

వచ్చే విద్యా సంవత్సరంలో కర్నూలు క్లస్టర్ వర్సిటీ పూర్తిచేస్తాం: శాసనసభలో మంత్రి నారా లోకేష్

navyamedia
కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి రూ.139 కోట్లు మంజూరు కాగా, అందులో రూసా పథకం కింద రూ.55 కోట్లు ఇప్పటికే ఖర్చుచేయడం జరిగింది. బ్యాలెన్స్ పనులు వచ్చే

నేడు విశాఖపట్నం లో అత్యంత వైభవంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) – 2026 కార్యక్రమాలు నిర్వహించారు.

navyamedia
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) – 2026 లో భాగంగా ఫిబ్రవరి 18న అత్యంత వైభవంగా ప్రధాన కార్యక్రమాలు నిర్వహించారు.   భారత

హాస్టళ్ల అభివృద్ధికి రూ.300 కోట్లు, ఎస్సీ వర్గాలకు అదనంగా రూ. 50,000 ఆర్థిక సాయం: కూటమి ప్రభుత్వం

navyamedia
పిల్లలకు అమ్మలా పెద్దల సొంత ఇంటి కలలకు పెద్దన్నలా ఎస్సీల జీవితాల్లో అసలైన మార్పుకు బడ్జెట్‌లో కూర్పు! ​వసతి గృహాల్లో ఉండే పిల్లలు తమ ఇంట్లో ఉన్నంత

లడ్డూలో కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డే ఒప్పుకున్నాక కూడా, వైసీపీ నేతలు ఎదురుదాడి చేయడం దుర్మార్గము: మంత్రి అచ్చెన్నాయుడు

navyamedia
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీ నేతలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ జరిగిందని నాటి టీటీడీ

సీఎం చంద్రబాబు నాయుడు ను ప్రశంసించిన గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్

navyamedia
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు తో

బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

navyamedia
ప్రపంచ ప్రఖ్యాత అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈరోజు ఏపీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ గన్నవరం ఎయిర్ ఫోర్టుకు చేరుకున్నారు. ముందుగా

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కూటమికి చెందిన మహిళా ఎమ్మెల్యేలు

navyamedia
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, కూటమికి చెందిన మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ

navyamedia
ఫిబ్రవరి 14, 2026న ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2026-27 వార్షిక

జేఎన్ టీయూ-జీవీకి బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు కోసం నెలలో చట్టాన్ని సవరిస్తాం: మంత్రి నారా లోకేష్

navyamedia
జేఎన్ టీయూ-జీవీకి బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు కోసం ఐచ్ఛికాలు ఇచ్చేందుకు జేఎన్ టీయూ-కాకినాడ, జేఎన్ టీయూ జీవీ ఉద్యోగులకు వీలు కల్పించడానికి 2008లో 30వ చట్టంలోని

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. రూ.

11 నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ సమావేశాలు నుంచి బయటకు వెళ్లిపోయన వైసీపీ ఎమ్మెల్యేలు

navyamedia
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ‘ప్రతిపక్ష హోదా

ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షా తో సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వీటితో పాటు వివిధ అంశాల్లో రాష్ట్రానికి సహకారం