telugu navyamedia

CBN

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

navyamedia
పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించినప్పుడు తాను ఎప్పుడూ అడ్డు

పుణే ‘పబ్లిక్ పాలసీ ఫెస్టివల్’ కు హాజరైన ఏపీ మంత్రి నారా లోకేశ్

navyamedia
పుణేలోని గోఖలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనమిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పబ్లిక్ పాలసీ ఫెస్టివల్’లో లోకేశ్ కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు ఎంతో

నేడు తూర్పు గోదావరి జిల్లా రాయవరం గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మండపేట నియోజకవర్గంలోని రాయవరం గ్రామంలో నిర్వహించే రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో

డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయం ఏపీ కేబినెట్ నిర్ణయం

navyamedia
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురై మరణించిన డాక్టర్ సుధాకర్

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ సర్కార్ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం చిల్లర రాజకీయాలతో సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం పోలవరం

బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో NHAI రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు; సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

navyamedia
ఈరోజు, NHAI, మెస్సర్స్ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా, ఆంధ్రప్రదేశ్‌లోని బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G)లో 24 గంటల్లో నిరంతరం 28.95 లేన్-కిలోమీటర్లు మరియు 10,675

నెల్లూరులో భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్

navyamedia
ప్రముఖ టాటా గ్రూప్‌కు చెందిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL), ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రంలో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నెల్లూరులో రూ. 6,675

నేడు పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, క్షేత్రస్థాయిలో పనుల

అర్జున అవార్డు గ్రహీత, అథ్లెట్ జ్యోతి యర్రాజికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం

navyamedia
అర్జున అవార్డు గ్రహీత, విశాఖపట్నంకు చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. కామన్వెల్త్, ఆసియా క్రీడలకు సన్నద్ధమవుతున్న ఆమెకు రూ.30.35 లక్షల

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే సాధ్యమయినది: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

navyamedia
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ అన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాంటిది ఆ క్రెడిట్ తనదేనని జగన్ చెప్పుకోవడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని విజయనగరం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం; శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

navyamedia
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం అయిన శుభ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు. 2014 –

వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు రాములును సిట్ అధికారులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు

navyamedia
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాములు‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి కస్టడీలోకి తీసుకుంది. శుక్రవారం