తమిళనాట దాదాపు నాలుగువేల దుస్తుల ఫ్యాక్టరీలు ఉంటే వాటిల్లో దాదాపు మూడు లక్షల మహిళలు పనిచేస్తున్నారు. రోజంతా పది గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తేనే వారికి పూర్తి జీతం
గూగుల్ పై కూడా సైబర్ నేరగాళ్లు పడ్డారు. తాజాగా ఆ సంస్థ యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ వాటిపై నజర్ పెట్టారు.
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
నేటి మార్కెట్లు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఐటిరంగం కంపెనీలషేర్లు దిగజారడంతో ప్రతికూలంగానే ముగిసాయి. చివరినిమిషంలో ఈ రెండు రంగాల కంపెనీలు మార్కెట్లపై ఎక్కువ ఒత్తిడిని తెచ్చాయి. ఎస్అండ్పి బిఎస్ఇ
డుకాటీ సంస్థ నుండి ‘హైపర్ మోటార్డ్ 950’ పేరుతో అధునాతన ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బైక్ 937 సీసీ ట్విన్ సిలెండర్ ఇంజిన్తో విడుదల
థాంప్సన్(ఫ్రెంచ్ దిగ్గజం) దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా ఈ టీవీలను భారత్లోనే ఉత్పత్తి చేశామని కంపెనీ ఇండియా
ఆర్బీఐ(భారతీయ రిజర్వు బ్యాంకు) కీలక ప్రకటన చేసింది. జూలై 1 నుంచి ‘రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టం(ఆర్టీజీఎస్)’, ‘నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(నెఫ్ట్)’ ద్వారా జరిపే