telugu navyamedia

వ్యాపార వార్తలు

భారత్ లోనే .. టిక్ టాక్ కు .. 12 కోట్ల మంది బానిసలట.. !

vimala p
టిక్ టాక్ కు బానిసలైన వాళ్ళు ఒక్క భారత్‌లోనే 12 కోట్ల మంది ఉన్నట్టు షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. అంటే టిక్ టాక్ పిచ్చి బాగా

మహిళలకు నరకప్రాయంగా .. తమిళ వస్త్ర పరిశ్రమలు.. !

vimala p
తమిళనాట దాదాపు నాలుగువేల దుస్తుల ఫ్యాక్టరీలు ఉంటే వాటిల్లో దాదాపు మూడు లక్షల మహిళలు పనిచేస్తున్నారు. రోజంతా పది గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తేనే వారికి పూర్తి జీతం

ఏటీఎంలో క్యాష్ లేకుంటే ..ఇక నుంచి బ్యాంకుల‌కు జ‌రిమానా

vimala p
పల్లె పట్టణం తేడా లేకుండా వివిధ ప్రాంతాల్లో అనేక బ్యాంకుల ఏటీఎంలు దర్శనమిస్తాయి. కానీ ఇందులో చాలా ఏటీఎంలలో నో క్యాష్ అనే బోర్డులు కనబడుతుంటాయి. ఇలాంటి

గూగుల్ పే పై .. సైబర్ నేరగాళ్ల కన్ను..

vimala p
గూగుల్ పై కూడా సైబర్ నేరగాళ్లు పడ్డారు. తాజాగా ఆ సంస్థ యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ వాటిపై నజర్ పెట్టారు.

మార్కెట్ లో బంగారం ధరలు…

vimala p
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో

ఎల్‌జీ .. స్మార్ట్‌ఫోన్ ఎక్స్6 అద్భుత ఫీచర్లతో..

vimala p
ఎల్‌జీ మొబైల్ ఉత్పాదక సంస్థ నూతన స్మార్ట్‌ఫోన్ ఎక్స్6 ను కొరియా మార్కెట్‌లో విడుదల చేసింది. రేపటి నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. రూ.20,510

నష్టాలలో ముగిసిన … స్టాక్ మార్కెట్లు..

vimala p
నేటి మార్కెట్లు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఐటిరంగం కంపెనీలషేర్లు దిగజారడంతో ప్రతికూలంగానే ముగిసాయి. చివరినిమిషంలో ఈ రెండు రంగాల కంపెనీలు మార్కెట్లపై ఎక్కువ ఒత్తిడిని తెచ్చాయి. ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ

గెలాక్సీ A సిరీస్ నుంచి …మరో స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు.. అందుబాటు ధరలు..

vimala p
శాంసంగ్ గెలాక్సీ A10e మోడల్ ను కంపెనీ అమెరికాలో రిలీజ్ చేసింది. ఇప్పటికే ఇండియా మార్కెట్ లో గెలాక్సీ ఎ20, గెలాక్సీ ఎ50 మోడల్ స్మార్ట్ ఫోన్లు

డుకాటీ .. హైపర్ మోటార్డ్ 950 .. ద్విచక్రవాహనం .. 937సీసీ ..

vimala p
డుకాటీ సంస్థ నుండి ‘హైపర్‌ మోటార్డ్‌ 950’ పేరుతో అధునాతన ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ 937 సీసీ ట్విన్‌ సిలెండర్‌ ఇంజిన్‌తో విడుదల

థాంప్సన్‌ సంస్థ నుండి .. సరికొత్త ఆండ్రాయిడ్ టీవీలు..

vimala p
థాంప్సన్‌(ఫ్రెంచ్‌ దిగ్గజం) దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆండ్రాయిడ్‌ టీవీలను విడుదల చేసింది. మేక్‌ ఇన్‌ ఇండియాకు అనుగుణంగా ఈ టీవీలను భారత్‌లోనే ఉత్పత్తి చేశామని కంపెనీ ఇండియా

శాంసంగ్ .. స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం40.. భారత మార్కెట్లో..

vimala p
శాంసంగ్ సంస్థ నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం40ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.19,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 19వ తేదీ నుంచి

జులై నుండి .. ఆన్ లైన్ లావాదేవీలపై .. చార్జీలు ఉండవు.. : ఆర్బీఐ

vimala p
ఆర్‌బీఐ(భారతీయ రిజర్వు బ్యాంకు) కీలక ప్రకటన చేసింది. జూలై 1 నుంచి ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టం‌(ఆర్‌టీజీఎస్‌)’, ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌(నెఫ్ట్‌)’ ద్వారా జరిపే