హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా అగ్రస్థానంలో నిలవడమే కాకుండా, దేశంలోని టాప్ 10
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇక్కడ ఏపీలోని ఆక్వారంగం కూడా ప్రభావితమవుతోంది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రఖ్యాత అమెరికన్ మల్టీనేషన్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్డొనాల్డ్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు సీఈవో క్రిస్ కెంజిన్స్కీ గారితో సమావేశమయ్యారు. చర్చల
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ ఇండియాలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. పలు పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టెండర్లు పిలిచి టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గిరిజనులు, గిరిజనేతర పేదలకు
కృష్ణపట్నం పోర్టు సమీపంలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు రిలయన్స్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ చర్యలు ప్రారంభించింది. ఈ గ్రూపు సీఎండీ అనిల్ అంబానీ కృష్ణపట్నంలో
ఆహార పదార్థాలు, యానిమల్ న్యూట్రిషన్, ప్రొటీన్, సాల్ట్ పారిశ్రామిక ఉత్పత్తులు, కమాడిటీస్ ట్రేడింగ్ లో పేరెన్నికగన్న కార్గిల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వెబ్ స్టర్
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మంగళవారం వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. కాగ్నిజెంట్, సిస్కో,
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్గా తెలుగువాడైన అమర రామ మోహన రావు నియమితులయ్యారు. వచ్చే మూడేళ్ల
ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు చెందిన ప్రముఖ కంపెనీ డైకిన్ ముందుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకొస్తామని