telugu navyamedia

ఆంధ్ర వార్తలు

నేడు విశాఖ రూపురేఖలు మారిపోతున్నాయ, కేవలం ఏడాది వ్యవధిలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చింది: చంద్రబాబు నాయుడు

navyamedia
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గతంలో విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు ఒక్క రూపాయికి భూమి ఇస్తామంటే చాలా మంది ఎగతాళి చేశారని గుర్తు చేసుకున్నారు. అయితే, నేడు

తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు,రాజమన్నార్ అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ మలయప్ప స్వామి

navyamedia
నేత్రపర్వంగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కల్పవృక్ష వాహనం పై ఉభయ దేవేరులతో కలసి రాజమన్నార్ అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ మలయప్ప స్వామి వారు

Heavy Rain Alert: ఏపీ, తెలంగాణలో విస్తారంగా దంచికొట్టనున్న వర్షాలు

Navya Media
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం దక్షిణ ఒడిశా గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావం, తోడు కొనసాగుతున్న ద్రోణి కారణంగా రానున్న రెండు రోజుల పాటు

ఎంజీబీఎస్ బస్టాండ్, వరద నీట మునిగిన పరిసర ప్రాంతాలు సహాయక చర్యల కు జనసైనికులకు పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్

navyamedia
మూసీ ఉగ్రరూపం జనసైనికులకు పవన్ పిలుపు. మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో ఎంజీబీఎస్ బస్టాండ్, పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్

శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసిన ఏపీ కి చెందిన నలుగురు మత్స్యకారులు స్వదేశానికి చేరుకోనున్నారు: సానా సతీష్

navyamedia
శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు మత్స్యకారులు స్వదేశానికి చేరుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీలంక నుంచి భారత్‌కు వారు చేరుకోనున్నారు. అనంతరం వారిని

పవన్ కల్యాణ్ త్వరగా పూర్తి ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను: మంత్రి నారా లోకేశ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత నాలుగు రోజులుగా వైరల్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. దీనిపై రాష్ట్ర ఐటీ,

ప్రముఖ సిమెంట్ సంస్థ దాల్మియా ఆస్తుల జప్తును ఖరారు చేస్తూ అడ్జుకేటింగ్ అథారిటీ తుది నిర్ణయం ప్రకటించింది

navyamedia
వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల కేసులో ప్రముఖ సిమెంట్ సంస్థ దాల్మియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.793 కోట్ల విలువైన

సుగాలి ప్రీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

navyamedia
ఏపీలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ రాష్ట్ర

చిరంజీవిని జగన్ అవమానించారు అనడం వరకూ వాస్తవమే: నందమూరి బాలకృష్ణ

navyamedia
అసెంబ్లీలో ఇవాళ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఫైరయ్యారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవ్వరూ అడగలేదన్నారు. జగన్ హయాంలో

ఈ ఏడాది ఏపీ రాష్ట్రంలో నేరాల శాతం తగ్గాయి: హోంమంత్రి అనిత

navyamedia
ఏపీ శాసనసభలో శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ  గతంలో పోలీసులను అతిగా ఉపయోగించండం జరిగిందని దానికి నిదర్శనమే 151 నుంచి

తిరుమల ఆలయం జనసమూహ నిర్వహణ మరియు భద్రత కోసం AI- ఆధారిత కమాండ్ సెంటర్‌ను ప్రారంభించింది

navyamedia
ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే యాత్రా స్థలంగా పరిగణించబడే తిరుమల ఆలయంలో AI-ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు

navyamedia
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, వారి కుమారుడు మంత్రి నారా లోకేష్ దంపతులతో కలిసి నిన్న రాత్రి తిరుమల శ్రీవారిని