telugu navyamedia

ఆంధ్ర వార్తలు

భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానం: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. గతంలో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో తాము ‘స్పీడ్ ఆఫ్

దేవాదాయ శాఖ పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని పని చేస్తున్నాము: మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి

navyamedia
మంగళవారం మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ  అంతర్వేదిలో రథం కాల్చివేశారని నాయుడుపేటలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని దెబ్బతీశారని భగవంతుడికి భద్రత లేకుండా గతప్రభుత్వం పాలన సాగిందని

నేడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో శ్రీ మలయప్ప

navyamedia
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో “సూర్యప్రభ వాహనం” తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీధులలో విహరిస్తూ

దేశ చరిత్రలో ట్రూడౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్న తొలి రాష్ట్రం మనదే: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. దేశంలోనే తొలిసారిగా ‘ట్రూడౌన్’ విధానాన్ని అమలు చేస్తూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చారిత్రక నిర్ణయం తీసుకుంది.

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ల ఢిల్లీ లో పర్యటించనున్నారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ల ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఈరోజు   ఉదయం వారు ఢిల్లీకి

జగన్ ‘డిజిటల్ బుక్’ యాప్ ద్వారా విడదల రజనిపై తొలి ఫిర్యాదు నమోదు

navyamedia
వైసీపీ అధినేత జగన్ ఇటీవలే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘డిజిటల్ బుక్’ యాప్. వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన ఈ వేదికపై, ఏకంగా

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది

navyamedia
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఆయనకు విజయవాడలోని ఏసీబీ కోర్టు నేడు షరతులతో

శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ అద్భుతం టీటీడీకి అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని ఆ

హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్‌ను ఆయన

అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయం అమరావతిలో ఏర్పాటుకు శాసనమండలి ఆమోదం

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో కీలక ముందడుగు పడింది. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీనితో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల

ఈరోజు బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేజీ 4జీ నెట్‌వర్క్‌ను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు

navyamedia
బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేజీ 4జీ నెట్‌వర్క్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్య కుమార్, ఎంపీ

పవన్ కల్యాణ్ మీరు ఎప్పటికీ ఓజీనే ఎల్లప్పుడూ ప్రజల ఛాంపియన్‌గా నిలుస్తారు: ఆర్టీవీ అధినేత రవిప్రకాశ్

navyamedia
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తున్న నేపథ్యంలో ఆర్టీవీ అధినేత రవిప్రకాశ్ చేసిన ఓ ట్వీట్‌