telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం నిధుల మంజూరు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం ఏకంగా రూ.1,000 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటాము: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కలచి వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా

తెలంగాణ టీడీపీ పార్టీ కీలక నేతలతో జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

navyamedia
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ వ్యవహారాలపై ఫోకస్ చేశారు. తెలంగాణలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కీలక నేతలతో

సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పని పక్షంలో జగన్ పర్యటనను అడ్డుకుంటాము: దళిత సంఘాలు

navyamedia
వైసీపీ అధినేత జగన్‌కు నర్సీపట్నంలో నిరసన సెగ తగలనుంది. ఆయన తలపెట్టిన పర్యటనను అడ్డుకుని తీరుతామని పలు దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. నర్సీపట్నంలో అడుగుపెట్టే ముందు,

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఫార్చ్యూన్ 500 కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయ: మంత్రి నారా లోకేశ్

navyamedia
విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో గూగుల్‌తో డేటాసెంటర్ ఏర్పాటుకు

కర్నూలులో డ్రోన్ సిటీ ప్రాజెక్ట్‌ కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

navyamedia
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న కర్నూలులో జరగనున్న శ్రీశైలం పర్యటన. ఈ సందర్భంగా కర్నూలులో డ్రోన్ సిటీ ప్రాజెక్ట్‌ కోసం అన్ని అవసరమైన ఏర్పాట్లు

స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: సీఎం చంద్రబాబు

navyamedia
రాష్ట్రంలో పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని, వారిని చూస్తుంటే ఆపరేషన్ సిందూర్ వీరులు గుర్తుకొస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర

విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సూపర్ సిక్స్ ద్వారా దేశంలో ఎక్కడా ఇవ్వనన్ని సంక్షేమ

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో తెలంగాణ వ్యక్తికీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

navyamedia
తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో నల్లమల ప్రాంతానికి చెందిన నేతకు

సెప్టెంబర్ 2025 జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం

navyamedia
ఆంధ్ర ప్రదేశ్ ఆదాయార్జనలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఆర్థికంగా పటిష్ఠమైన పునాదులపై పయనిస్తోంది. 2025 సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరడం

సూపర్ సిక్స్” పథకాలను సూపర్ హిట్ చేసాము: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని, మానవతా దృక్పథంతో సంక్షేమ పాలన అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం

విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
విజయనగరం జిల్లా యంత్రాంగం బుధవారం గజపతినగరం మండలం దత్తి గ్రామాన్ని సందర్శించడానికి ఏర్పాట్లు చేసింది, అక్కడ ఆయన ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొన్ని కుటుంబాలకు నెలవారీ