telugu navyamedia

ఆంధ్ర వార్తలు

అమరావతిలో యువ విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
ఈరోజు రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక స్మారక కార్యక్రమంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యువ విద్యార్థులు అమరావతిలోని ఏపీ సచివాలయంలో జరిగిన మాక్ అసెంబ్లీలో విధాన రూపకర్తల బూట్లలోకి

అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నదాతల సమస్యల శాశ్విత పరిష్కారానికి కృషిచేస్తున్నాము: మంత్రి పవన్ కల్యాణ్

navyamedia
గత జగన్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడ్డారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను తమ ప్రభుత్వంలో సరిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు.

తిరుమల సమాచారం

navyamedia
తిరుమల సమాచారం ఉచిత దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4

ఆంధ్రప్రదేశ్ లో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం

navyamedia
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా మూడు జిల్లాల ఏర్పాటుకు

పరకామణి డాలర్ల చోరీ కేసు విచారణకు హాజరు కావాలని భూమన కరుణాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసిన సీఐడీ

navyamedia
తిరుమల శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత, టీటీడీ మాజీ

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిసెంబర్ మొదటి వారంలో అమెరికా పర్యటన

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. డిసెంబర్ మొదటి వారంలో ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలను

కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధికి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందచేసిన టీజీ భరత్

navyamedia
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధికి కోటి రూపాయల భారీ విరాళాన్ని

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. 300

ఏలూరు జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

navyamedia
సోమవారం ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీసహిత లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు

విశాఖపట్నం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది ఆంగ్ల దినపత్రిక కథనం: ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతూ, దేశంలోనే అత్యంత శక్తివంతమైన తీరప్రాంత కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక ‘హిందుస్థాన్ టైమ్స్’ ప్రచురించిన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదు: విజయసాయి రెడ్డి

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం

220 మంది జనసైనికుల కుటుంబాలకు రూ.11 కోట్ల బీమా చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కె. నాగబాబు

navyamedia
జనసేన పార్టీ తన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని, వారికి గుండె ధైర్యం ఇస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు అన్నారు. వివిధ ప్రమాదాల్లో