telugu navyamedia

navyamedia

సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పని పక్షంలో జగన్ పర్యటనను అడ్డుకుంటాము: దళిత సంఘాలు

navyamedia
వైసీపీ అధినేత జగన్‌కు నర్సీపట్నంలో నిరసన సెగ తగలనుంది. ఆయన తలపెట్టిన పర్యటనను అడ్డుకుని తీరుతామని పలు దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. నర్సీపట్నంలో అడుగుపెట్టే ముందు,

హైదరాబాద్​లో మాన్యుఫాక్చరింగ్​ హబ్ ను నెలకొల్పనున్న ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ

navyamedia
ప్రపంచంలోనే పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ సుమారు రూ.9 వేల కోట్ల తెలంగాణ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ క్రమంలో దేశంలోనే మొదటిసారిగా

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఫార్చ్యూన్ 500 కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయ: మంత్రి నారా లోకేశ్

navyamedia
విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో గూగుల్‌తో డేటాసెంటర్ ఏర్పాటుకు

కర్నూలులో డ్రోన్ సిటీ ప్రాజెక్ట్‌ కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

navyamedia
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న కర్నూలులో జరగనున్న శ్రీశైలం పర్యటన. ఈ సందర్భంగా కర్నూలులో డ్రోన్ సిటీ ప్రాజెక్ట్‌ కోసం అన్ని అవసరమైన ఏర్పాట్లు

స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: సీఎం చంద్రబాబు

navyamedia
రాష్ట్రంలో పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని, వారిని చూస్తుంటే ఆపరేషన్ సిందూర్ వీరులు గుర్తుకొస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర

విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సూపర్ సిక్స్ ద్వారా దేశంలో ఎక్కడా ఇవ్వనన్ని సంక్షేమ

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో తెలంగాణ వ్యక్తికీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

navyamedia
తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో నల్లమల ప్రాంతానికి చెందిన నేతకు

గాజాలో శాశ్వతమైన శాంతి కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుంది: భారత ప్రధాని నరేంద్ర మోదీ

navyamedia
గాజాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రశంసించారు. గాజాలో శాంతి స్థాపన దిశగా కీలక

సెప్టెంబర్ 2025 జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం

navyamedia
ఆంధ్ర ప్రదేశ్ ఆదాయార్జనలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఆర్థికంగా పటిష్ఠమైన పునాదులపై పయనిస్తోంది. 2025 సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరడం

శ్రీమతి అనురాధాదేవి సమర్పణలో శ్రీ సాయి శోభనాచల పిక్చర్స్ తొలి చిత్రం షూటింగ్ ముహూర్తపు షాట్ కు కళారత్న భగీరథ కెమెరా స్విచ్ ఆన్ చేసారు

navyamedia
అనురాధ సమర్పణలో అభిరామ్ చిత్రం శ్రీమతి అనురాధాదేవి సమర్పణలో శ్రీ సాయి శోభనాచల పిక్చర్స్ తొలి చిత్రం షూటింగ్ విజయదశమి రోజు  హైద్రాబాద్ లో నిరాడంబరంగా ప్రారంభమయ్యింది

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అహంకారంతో బీహారీలను అవమానించేలా మాట్లాడారు: ప్రశాంత్ కిశోర్

navyamedia
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని, అప్పుడు ఆయనను వారి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కానీ, ప్రధానమంత్రి నరేంద్ర

కొలంబియాలోని ఈఐఏ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించింన బీజేపీ

navyamedia
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన కొలంబియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని, దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని బీజేపీ తీవ్రస్థాయిలో