telugu navyamedia

rafel deal

అనిల్ అంబానీకి రూ. 30 వేల కోట్లను దోచి పెట్టారు: రాహుల్ 

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ద్వజమెత్తారు. దేశ భద్రత, రాఫెల్‌ కుంభకోణం పై చర్చ అంటే ఆయన పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.