వేదమంత్రాలతో ప్రతిధ్వనిస్తోన్న ఎర్రవల్లిJanuary 22, 2019 by January 22, 20190858 గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు యాగం మంగళవారం ప్రారంభించారు. ఇవాళ చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. Read more