తమిళనాడులో నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. వావి వరుసలు మరచిపోయి కామంతో రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇది ఇలా ఉండగా
చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి రూ.25.8 లక్షలను కాజేసిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులపై కేసు నమోదైంది. ఈ ఘటన తమిళనాడులోని తిరుచురాపల్లిలో చోటుచేసుకుంది. వయలూర్లోని ఇండియన్ ఓవర్సీస్