telugu navyamedia

Amaravati Andhra Pradesh Tdp

మహిళా కమిషన్‌ సభ్యులను కలిసిన టీడీపీ నేతలు

vimala p
రాజధానిలో మహిళలపై జరిగిన దాడి గురించి టీడీపీ నేతలు జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులను కలిశారు. గుంటూరులో ఈ రోజు జాతీయ మహిళా కమిషన్‌ బృందం పర్యటిస్తోంది.