వ్యాపారాన్ని హైదరాబాద్కు మార్చనున్న వైజాగ్ వైఎస్సార్సీపీ ఎంపీ
విశాఖపట్నం: నగరానికి చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ తన వ్యాపారాన్ని హైదరాబాద్కు మార్చాలని నిర్ణయించుకోవడం ఇక్కడి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా

