కేసులు లేకుండా చంద్రబాబు ప్లాన్.. అందుకే బీజేపీలోకి పంపిస్తున్నారు: సి.రామచంద్రయ్య
తనపై కేసులు లేకుండా చేసుకునేందుకే చంద్రబాబు టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య అన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా

