పర్చూరు బరిలో ఇద్దరు దగ్గుబాటి పేరున్న అభ్యర్థులు.. వైసీపీ ఆందోళన
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. సోమవారం నామినేషన్ల పర్వం ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా

