టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ లో విమర్శలు చేశారు. ఈ ఎనిమిది నెలల్లో ఒక అజెండా లేదు, ప్రజాసమస్యలపై గళమెత్తిన సందర్భంలేదని
టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. తిరుమల ఆర్టీసీ బస్ టికెట్ల ద్వారా అన్యమత ప్రచారం