అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి: బుగ్గనvimala pJuly 12, 2019 by vimala pJuly 12, 20190649 ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అధెవిధంగా ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారుస్తామని అన్నారు. Read more