ఎన్టీటీవీ నెట్వర్క్ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. తాజాగా, ఆయన భార్య రాధిక రాయ్తో కలిసి విదేశాలకు వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి
ప్రభుత్వం సహా బ్యాంకింగ్ వ్యవస్థ అనేక విధాలుగా బ్యాంకు ఖాతాల వివరాలు, మొబైల్ ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్లను ఎవరికీ తెలియజేయరాదని ఎంతగా ప్రచారం చేస్తున్నా
భారత ఆర్థిక రాజధాని ముంబయి మీద పాక్ కేంద్రంగా నడిచే ఉగ్రసంస్థ జైషే మహ్మద్ విరుచుకుపడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి వెల్లడించాయి. ముంబయితో పాటు
పోలీసులు క్రిమినల్స్ కోసం ‘మోస్ట్ వాంటెడ్’ ప్రకటనలు ఇవ్వడం సర్వసాధారణం. ఆ ప్రకటనల్లో సదరు నేరస్తుడి ఫొటో తప్పనిసరిగా ఉంటుంది. లింకన్ షైర్ కు చెందిన స్టీఫెన్
మనుషులలో అసహనం అతి చిన్న విషయాలకు కూడా తీవ్రంగా ప్రవర్తించే స్థితికి తీసుకొచ్చేసింది. దినోత్ రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా, వైఫై పాస్ వర్డ్ కోసం ఒత్తిడి
స్మార్ట్ లోకంలో దొంగలు కూడా తెలివి మీరిపోతున్నారు. వస్తువులను దొంగలించడమే కాదు.. వాటికి సాక్ష్యాలు కూడా లేకుండా చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో
జమ్మూకశ్మీర్ లో అత్యవసర పరిస్థితిని తలపించే వాతావరణం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం 35,000 మంది బలగాల మోహరింపు అక్కడి ప్రజలను కూడా ఆందోళనకు గురిచేస్తుంది.
అమెరికాలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారత్ మరోమారు పాక్ సైన్యానికి బుద్ధి చెప్పింది. పాక్ కమాండో ఆపరేషన్ను భగ్నం చేసిన భారత సైన్యం ఏడుగురిని హతమార్చింది. ఆ దేశానికి చెందిన బోర్డర్ యాక్షన్