telugu navyamedia

Road Accident Assam 8 passangers spot death

ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది దుర్మరణం

vimala p
అసోంలోని బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉదల్‌గురి జిల్లాలో జాతీయ రహదారి 15పై ఓరాంగ్‌ గెలబిల్‌ ఏరియా వద్ద కారు – ట్రక్కు ఢీకొన్నాయి.