శ్రీశైలం జలాశయంలో పోటెత్తిన వరద నీరుvimala pAugust 16, 2020August 16, 2020 by vimala pAugust 16, 2020August 16, 202001249 ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 869.90 అడుగులకు చేరింది. Read more