దర్యాప్తు సంస్థలను కేంద్రం వాడుకుంటోంది: రాహుల్
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు దర్యాప్తు సంస్థలను కేంద్రం ఇష్టానుసారంగా వాడుకుంటోందని ఆరోపించారు. కర్ణాటక

