telugu navyamedia

Pakistan Rajasthan Telangana Locust

దూసుకొస్తున్న పాకిస్థాన్ మిడతలు!

vimala p
పాకిస్థాన్ నుంచి ఇండియాకు దూసుకొచ్చిన మిడతల దండు లక్షలాది ఎకరాల్లో పంటను నాశనం చేస్తున్నాయి. ఈ రాకాసి మిడతలు రాజస్ఢాన్ మీదుగా ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతిలోకి ప్రవేశించాయి.