telugu navyamedia

Governor Biswabhushan Aerial Survey

ముంపు ప్రాంతాల్లో ఏపీ గవర్నర్‌ ఏరియల్‌ సర్వే

vimala p
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌ శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు.