ముంపు ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ ఏరియల్ సర్వేvimala pAugust 17, 2019 by vimala pAugust 17, 20190732 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు. Read more