ఉపాధి హామీ పనుల్లో విషాదం.. మట్టిపెళ్లలు పడి 10 మంది కూలీలు మృతిApril 10, 2019 by April 10, 201901432 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మరికల్ మండలంలోని తీలేరులో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. ఉపాధి పనులు చేస్తున్న కూలీలపై మట్టిపెళ్లలు పడడంతో అక్కడికక్కడే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. Read more