తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి సాధారణ సర్వదర్శనానికి 8 గంటల సమయంపడుతుంది. టైమ్స్లాట్ టోకెన్లు పొందిన
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చలి వణికిస్తున్నా, స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య తగ్గడం లేదు. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని