పుణే శాస్త్రవేత్తలు ముందడుగు.. తొలిసారి కరోనా ఫొటోలు రూపకల్పన
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పుణే శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్ ద్వారా భారత్లో తొలిసారి ఈ వైరస్ చిత్రాలను రూపొందించారు. ఈ