ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ భారీ విజయం… మమతా బెనర్జీ, ప్రశాంత్ కిశోర్ శుభాకాంక్షలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు శుభాకాంక్షలు

