కియాలో ఉద్యోగాలు ఇవ్వాలని వైసీపీ రౌడీలు బెదిరిస్తున్నారు: చంద్రబాబు
కియా పరిశ్రమలో తమకే ఉద్యోగాలు ఇవ్వాలని వైసీపీ రౌడీలు బెదిరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని చోట్లా పులివెందుల పంచాయితీ పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

